posted on Apr 12, 2025 7:22AM
సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం శుక్రవారం (ఏప్రిల్ 11) కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకకు సీఎం చంద్రబాబు, నారా భువనేశ్వరి దంపతులు హాజరయ్యారు.
ప్రభుత్వం తరఫున సీఎం చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. విచ్చేశారు. ప్రభుత్వ తరఫున చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం అర్చకులు చంద్రబాబు దంపతులను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.