పెన్షన్ ఫండ్, పెట్టుబడి నమూనాల ఎంపిక విషయంలో సీపీఎస్ ఉద్యోగులకు అవకాశం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఇందుకు అనుగుణంగా ఉత్తర్వులను జారీ చేసింది. అయితే మరోవైపు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) గురించి డిమాండ్ చేస్తున్నారు.
